
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్-యూజీ)ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రం లీక్లు, పరీక్ష రద్దులు వంటి ఘటనలు వ్యవస్థాగత లోపాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
నీట్ను మొదటి నుంచి తమిళనాడు వ్యతిరేకిస్తోందని, ఇది గ్రామీణ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, తమిళ మాధ్యమ విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఆయన తెలిపారు. ఇదే సమయంలో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసి ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసింది. ఎన్టీఏ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!