.webp&w=3840&q=75)
సినిమాలు

తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి చికెన్ దుకాణాల బంద్కు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నాచారం చికెన్ దుకాణాల సంఘం ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహించనున్నారు. పౌల్ట్రీ కంపెనీలు ఇస్తున్న లాభం తగ్గిపోవడంతో వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు1.8 మార్జిన్ ఇస్తుండగా ఇప్పుడు1.5 మాత్రమే ఇస్తున్నారని దుకాణదారులు చెబుతున్నారు. దీనివల్ల తమకు నష్టం వస్తోందని, వ్యాపారం నడపడం కష్టమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందువల్ల ధర్నా చౌక్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని సంఘం కోరింది. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.
.jpeg)










.webp&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!