
గాసిప్స్

బారామతి సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఐదు మృతదేహాలు తీవ్రంగా దెబ్బతిని పూర్తిగా ఛిద్రమైన స్థితిలో లభ్యమయ్యాయి. ప్రమాద తీవ్రత కారణంగా మృతదేహాలను ప్రత్యక్షంగా గుర్తించడం సాధ్యపడలేదని అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతదేహాన్ని ఆయన చేతికి ఉన్న వాచ్ ఆధారంగా గుర్తించినట్లు సమాచారం. ఘటన స్థలానికి శరద్ పవార్తో పాటు అజిత్ పవార్ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ప్రమాద కారణాలపై విచారణ కొనసాగుతుండగా, ఫోరెన్సిక్ బృందాలు గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!