
జనరల్

హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 24 గంటల కౌంట్డౌన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. “యోగా ఫర్ యాంటీ ఏజింగ్” థీమ్తో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాంచందర్ రావు, కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
గత ఏడు సంవత్సరాలుగా యోగా డేకు ముందు హైదరాబాద్లో కౌంట్డౌన్ నిర్వహించడం సంప్రదాయంగా మారిందని కిషన్ రెడ్డి తెలిపారు. రేపు 200 దేశాల్లో యోగా దినోత్సవం జరగనుండగా, కోల్కతాలో జరిగే ప్రధాన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!