
క్రీడలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ రాత్రి అధికారిక పర్యటన నిమిత్తం ఢిల్లీకి బయల్దేరనున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, బుధవారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు కేంద్ర సహకారం అవసరమైన పలు విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర నిధుల విడుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర పరిపాలనా అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో కేంద్రంతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!