
ఓటీటీ

శ్రీకాకుళంలో సీఎం చంద్రబాబు నాయుడు “స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంతో ప్రారంభించి “స్వర్ణాంధ్ర” దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రతి నెల ఒకటిన పింఛన్లు అందించడం తనకు సంతృప్తి ఇస్తుందని తెలిపారు. పేదరికం లేని సమాజం నిర్మించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
పిల్లలే మన సంపద అని పేర్కొంటూ వారి కోసం ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. సంక్షేమ చర్యల భాగంగా మూడో సంతానానికి రూ.30 వేలూ, నాలుగో సంతానానికి రూ.40 వేల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. 2027 మార్చి నాటికి భూ వివాదాలను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!