
జనరల్

తమిళనాడు రాజకీయాల్లో నాయకులకు ప్రత్యేక పేర్లతో పిలిచే సంప్రదాయం చాలా ప్రసిద్ధి. జయలలితను ‘అమ్మ’గా, అన్నాదురైను ‘అన్నా’గా, కరుణానిధిని ‘కలైంజర్’గా, ఎంజీఆర్ను ‘పురచ్చి తలైవర్’గా అభిమానులు పిలిచారు.
ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ టీవీకే అధినేత విజయ్ తనను ‘మామ’గా పిలిపించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ప్రజలు ప్రేమగా ‘మామయ్య’ అని పిలుస్తుంటారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!