
జనరల్

భీవాండిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.
పోలీసులతో పాటు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!