
జనరల్

దేశవ్యాప్తంగా రహదారి అనుసంధానాన్ని బలోపేతం చేసేందుకు రూ.14,115 కోట్ల విలువైన రెండు కీలక జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రూ.6,970 కోట్ల వ్యయంతో 6 లేన్ల ద్వారకా సొరంగ మార్గం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అలాగే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నుంచి కబ్రాయ్ వరకు రూ.7,145 కోట్లతో 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతం లభించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!