
బిజినెస్

శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ మొత్తం సానుకూల ధోరణిని కొనసాగించి లాభాల్లోనే ముగిశాయి. పెట్టుబడిదారుల కొనుగోళ్లు మరియు గ్లోబల్ సంకేతాలు మార్కెట్కు బలం ఇచ్చాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 325.72 పాయింట్లు లేదా 0.44% పెరిగి 74,532.96 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 112.35 పాయింట్లు లేదా 0.49% లాభంతో 23,114.50 వద్ద స్థిరపడింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!