
సినిమాలు

చైనా అభివృద్ధి చేసిన ఏఐ నమూనాల వినియోగం వల్ల జాతీయ భద్రత, సైబర్ భద్రతకు ముప్పు ఉందన్న ఆరోపణలపై అమెరికా ప్రతినిధుల సభ దర్యాప్తు ప్రారంభించింది. చౌక ధరలతో అందుబాటులో ఉన్న ఈ ఏఐ వ్యవస్థలను కొన్ని చైనా కంపెనీలు అభివృద్ధి చేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఏఐ మోడళ్ల ద్వారా అమెరికా వినియోగదారుల డేటా భద్రతకు ప్రమాదం ఏర్పడవచ్చని, అలాగే కీలక సాఫ్ట్వేర్ వ్యవస్థల్లో లోపాలు తలెత్తే అవకాశం ఉందని అమెరికా కమిటీ చైర్మన్లు ఆందోళన వ్యక్తం చేశారు. చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థలు ఈ డేటాను ఉపయోగించే ప్రమాదం ఉందని కూడా వారు హెచ్చరించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!