.jpg&w=3840&q=75)
న్యూస్

కేంద్ర మంత్రి కుమారస్వామి ఈ రోజు సాయంత్రం విశాఖపట్నానికి రానున్నారు. ఆయన రేపు ఉదయం విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించనున్నారు. అనంతరం స్టీల్ప్లాంట్లో అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్లాంట్ పరిస్థితులు మరియు అభివృద్ధి అంశాల పై చర్చించనున్నారు. రేపు సాయంత్రం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నిర్వహించే కార్యక్రమంలో కుమారస్వామి పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి కుమారస్వామి పాల్గొననున్నారు.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!