
జనరల్

ఈరోజు ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 113.61 పాయింట్లు లేదా 0.15 శాతం లాభపడి 78,079.96 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 40.10 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టపోయి 24,395.85 వద్ద స్థిరపడింది.
ఆస్ట్రల్ లిమిటెడ్, నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, శారదా ఎనర్జీ అండ్ మినరల్స్ లిమిటెడ్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, ఫిజిక్స్వాలా లిమిటెడ్ షేర్లు నష్టాలను చవిచూశాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!