
సినిమాలు

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా రూ.45 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నాణ్యతపై ప్రజాశక్తి పత్రిక విలేఖరి శంకర్ ఒక వార్త రాశారు. ఆ కథనంతో ఆగ్రహించిన టిడిపి నాయకుడు నాగరాజు మరియు ఆయన అనుచరులు విలేఖరిపై దాడి చేసినట్టు సమాచారం. కర్రలతో దాడి చేయడంతో శంకర్కు గాయాలయ్యాయని చెబుతున్నారు.










కామెంట్స్ (1)
పత్రికా స్వేచ్ఛపై దాడి ఆందోళనకరం.