
గాసిప్స్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తరువాత సీఎం రెవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నారనే బలమైన సందేశం ఈ ఫలితంలో ఉందని చెప్పారు. అభివృద్ధి–సంక్షేమ వాగ్దానాలను మరింత శక్తివంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు పెరిగిందని అన్నారు. బీఆర్ఎస్ మరియు కేసీఆర్పై ప్రశ్నించగా, రెవంత్ అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడుతూ కేసీఆర్ ఇక రాజకీయంగా యాక్టివ్గా లేరని, ఆరోగ్యం కూడా ఆయనకు సహకరించకపోవచ్చని చెప్పారు.
ఆయన లేని సమయంలో కెటీఆర్–హరీష్ రావులు కుర్చీ కోసం పోటీ పడుతున్నారని వ్యాఖ్యానించారు. కెటీఆర్కు సూచన చేస్తూ, రాజకీయాల్లో ఇంకా చాలా కాలం ఉండాలి కాబట్టి అహంకారం, ఈగో తగ్గించుకోవాలని రెవంత్ సలహా ఇచ్చారు.
.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)














.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!