
న్యూస్

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ శీతాకాల పర్యటన ముగిసింది. హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి రాష్ట్రపతి నగరాన్ని విడిచి వెళ్లడంతో ఆమె పర్యటన అధికారికంగా ముగిసింది.
హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



.png&w=3840&q=75)













.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!