
గాసిప్స్

కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, కరీంనగర్ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ గెలుపు తనకు పట్టరాని సంతోషం ఇచ్చిందని తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ను గెలుచుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
ప్రజలు తమపై పెద్ద బాధ్యత పెట్టారని, వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని చెప్పారు. ఒకప్పుడు దేశంలో బీజేపీకి రెండే సీట్లు ఉన్నాయని, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. మొన్నటి వరకు కరీంనగర్లో రెండే వార్డులు ఉండగా, ఇప్పుడు కార్పొరేషన్పై జెండా ఎగరవేశామని అన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!