
సినిమాలు

తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ శివధర్ రెడ్డి ఎదుట మొత్తం 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కేశవ్ అనే బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కూడా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు పోలీసు అధికారులకు దాదాపు 40 ఆయుధాలను అప్పగించారు.
లొంగిపోయిన వారిలో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్కు చెందిన కేడర్లేనని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో కూంబింగ్ పెంచడంతో వారు తెలంగాణ పోలీసుల వద్ద ఆశ్రయం కోరినట్లు సమాచారం. లొంగిపోయిన వారిలో ఒకరు మాత్రమే తెలంగాణకు చెందినవారని, మిగిలిన వారంతా పొరుగు ప్రాంతాలకు చెందినవారని అధికారులు తెలిపారు.





.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!