
న్యూస్

ప్రపంచానికి కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద LPG, LNG మరియు క్రూడాయిల్ను మోసుకెళ్తున్న సుమారు 15 భారతీయ నౌకలు నిలిచిపోయినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోర్టులను నిర్బంధించే అవకాశముందని హెచ్చరించడం వల్ల ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తే ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బ్యారెల్కు 100 డాలర్లను దాటిన క్రూడాయిల్ ధరలు, పరిస్థితి మరింత విషమిస్తే 150 డాలర్లకు చేరే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.











_1775900374811.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!