
న్యూస్

దేశంలో వంట గ్యాస్ సరఫరాపై భారత కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం LPG సరఫరా కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లో సరిపడా LPG నిల్వలు ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
అదేవిధంగా హర్మూజ్ జలసంధి సమీపంలో ఉన్న భారత నౌకలన్నీ క్షేమంగానే ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఐఎన్ఎస్ శివాలిక్ నౌక ఈ రోజు భారత తీరానికి చేరుకోనుంది. ఆ నౌకలో 48 వేల మెట్రిక్ టన్నుల LPG గ్యాస్ ఉండగా, ఇది దేశంలో గ్యాస్ సరఫరాను మరింత బలోపేతం చేయనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!