
దేశంలో వంట గ్యాస్ సరఫరాకు ఊరట లభించింది. హర్ముజ్ జలసంధి మార్గంగా 45,500 మెట్రిక్ టన్నుల వంట గ్యాస్ను తీసుకువచ్చిన నందాదేవి నౌక గుజరాత్లోని వదినార్ నౌకాశ్రయానికి సురక్షితంగా చేరుకుంది.
ఇప్పటికే శివాలిక్ నౌక 45,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ను చేరవేయడంతో నిల్వలు మరింత పెరిగాయి. ఈ రెండు నౌకల రాకతో దేశంలో మొత్తం వంట గ్యాస్ నిల్వలు 80,500 మెట్రిక్ టన్నులకు పెరిగి సరఫరా పరిస్థితులు స్థిరంగా మారాయి.




.jpeg&w=3840&q=75)


.webp&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!