.jpg&w=3840&q=75)
న్యూస్

సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న భారీ చిత్రం విడుదల తేదీని ఈద్ 2027 గా ఖరారు చేశారు. ఎస్వీసీ63 వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తం షాట్ ఫోటోలను మేకర్స్ విడుదల చేసి భారీ హైప్ క్రియేట్ చేశారు.
సల్మాన్ ఖాన్ అభిమానులకు భావోద్వేగ సందేశం షేర్ చేస్తూ ఈద్ 2027 రిలీజ్ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో హై - ఓక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. భారీ సెట్లు, వీఎఫ్ఎక్స్, మల్టీ - లోకేషన్ షూట్స్తో సినిమా రూపొందిస్తున్నారు.










.jpg&w=3840&q=75)
.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!