
న్యూస్

బాలీవుడ్ నటి కరిష్మా తన్నా తన అభిమానులకు శుభవార్త తెలియజేశారు. 42 ఏళ్ల వయసులో తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటిస్తూ, ప్రస్తుతం గర్భవతిగా ఉన్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకోవడంతో ఆమె బేబీ బంప్ ఫొటోలు వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
తన భర్త వరుణ్ బంగేరాతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ కరిష్మా ఈ సంతోషకరమైన విషయాన్ని వెల్లడించారు. 2022లో వివాహం చేసుకున్న ఈ జంట, నాలుగేళ్ల తర్వాత తల్లిదండ్రులు కాబోతుండటంతో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఫొటోలు వారి ప్రేమ, అనుబంధాన్ని అందంగా ప్రతిబింబిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!