
జనరల్

టీజీ EAPCET 2026 ఫలితాలు విడుదలయ్యాయి. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగంలో 73,294 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్ పరీక్షలో 73.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
అగ్రికల్చర్ విభాగంలో ముక్కరం అహ్మద్ 150.17 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించారు. ఇంజినీరింగ్లో ఎం. రుషి 156.63 మార్కులతో టాపర్గా నిలిచారు. మొత్తం ఫలితాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!