
సినిమాలు

నేటి నుంచి ఐదు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ ప్రారంభమైంది. ఢిల్లీ, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ అమలు కానుంది.
ఈ ప్రక్రియ జులై 29 వరకు కొనసాగనుంది. ఆగస్టు 5న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనుండగా, అక్టోబర్ 10న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!