
గాసిప్స్

నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. కీవ్పై రష్యా భారీ క్షిపణి, డ్రోన్ దాడులు జరిపిన ఒకరోజు తర్వాత కూడా ఇరు దేశాలు పరస్పరం దాడులు కొనసాగించాయి. దీంతో యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
తాజా దాడుల్లో రష్యా, ఉక్రెయిన్ కలిపి కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగినట్లు తెలుస్తోంది. యుద్ధం కొనసాగుతుండటంతో అంతర్జాతీయ సమాజంలో ఆందోళనలు కూడా మరింత పెరుగుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!