4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మై భారత్, రెడ్‌క్రాస్ నమోదును వేగవంతం చేయాలి: గవర్నర్

Writer: Harika S 07:13 PM, 4 ఆగస్టు, 2026
మై భారత్, రెడ్‌క్రాస్ నమోదును వేగవంతం చేయాలి: గవర్నర్

హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మై భారత్ పోర్టల్, ఇండియన్ రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదును మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి కళాశాలలో నోడల్ అధికారులు, స్టూడెంట్ అంబాసిడర్లను నియమించి రోజువారీ పురోగతిని సమీక్షిస్తూ రాష్ట్రానికి నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు నషా ముక్త్ భారత్ అభియాన్ కీలకమని, ఆరోగ్యవంతమైన యువతే దేశ భవిష్యత్తుకు బలమని గవర్నర్ పేర్కొన్నారు.

తెలంగాణకు మై భారత్ పోర్టల్‌లో 14.90 లక్షల నమోదుల లక్ష్యం ఉండగా ఇప్పటివరకు 4.04 లక్షల నమోదులు పూర్తయ్యాయని, నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్‌లో 2.73 లక్షల ప్రతిజ్ఞల లక్ష్యానికి గాను 91 వేలకుపైగా నమోదయ్యాయని గవర్నర్ తెలిపారు. మరోవైపు రెడ్‌క్రాస్ సభ్యత్వం 1.17 లక్షలకు చేరిందని, ఆగస్టు 15 నాటికి విశ్వవిద్యాలయాల నుంచి మరో 16 వేల మంది సభ్యులను నమోదు చేయాలని సూచించారు. రక్తదాన శిబిరాలు, విపత్తు నిర్వహణ, యువజన అవగాహన కార్యక్రమాల్లో విశ్వవిద్యాలయాలు చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగుపాటుపై హెచ్చరిక

ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగుపాటుపై హెచ్చరిక

టాలీవుడ్ టికెట్ రేట్ల వివాదానికి కొత్త మలుపు..

టాలీవుడ్ టికెట్ రేట్ల వివాదానికి కొత్త మలుపు..

హైదరాబాద్‌లో భారీ మసాలా కల్తీ గుట్టురట్టు

హైదరాబాద్‌లో భారీ మసాలా కల్తీ గుట్టురట్టు

ఏపీలో అరుదైన పసుపు రంగు కప్పల దర్శనం

ఏపీలో అరుదైన పసుపు రంగు కప్పల దర్శనం

తెలంగాణలో కొనసాగనున్న రుతుపవనాల జోరు...

తెలంగాణలో కొనసాగనున్న రుతుపవనాల జోరు...

ట్యాగ్లు
తెలంగాణ గవర్నర్మై భారత్రెడ్‌క్రాస్నషా ముక్త్ భారత్విశ్వవిద్యాలయాలువికసిత్ భారత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రూ.700 కోట్లకు రెండు డూప్లెక్స్‌లు.. ముంబై రియల్ ఎస్టేట్‌లో సంచలనం
జనరల్

రూ.700 కోట్లకు రెండు డూప్లెక్స్‌లు.. ముంబై రియల్ ఎస్టేట్‌లో సంచలనం

మోదీ ఫేస్‌బుక్ రీల్ తొలగింపుపై మెటాకు హెచ్చరిక
జనరల్

మోదీ ఫేస్‌బుక్ రీల్ తొలగింపుపై మెటాకు హెచ్చరిక

శ్రీశైలం జలాశయానికి ఉప్పొంగి వస్తున్న వరద నీరు
జనరల్

శ్రీశైలం జలాశయానికి ఉప్పొంగి వస్తున్న వరద నీరు

ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగుపాటుపై హెచ్చరిక
జనరల్

ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగుపాటుపై హెచ్చరిక

టాలీవుడ్ టికెట్ రేట్ల వివాదానికి కొత్త మలుపు..
జనరల్

టాలీవుడ్ టికెట్ రేట్ల వివాదానికి కొత్త మలుపు..

మై భారత్, రెడ్‌క్రాస్ నమోదును వేగవంతం చేయాలి: గవర్నర్
జనరల్

మై భారత్, రెడ్‌క్రాస్ నమోదును వేగవంతం చేయాలి: గవర్నర్

యాక్షన్‌కు కుటుంబ భావోద్వేగాలు జోడించిన ‘అనకాపల్లి’
సినిమాలు

యాక్షన్‌కు కుటుంబ భావోద్వేగాలు జోడించిన ‘అనకాపల్లి’

'చిరంజీవి' నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..
సినిమాలు

'చిరంజీవి' నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..

శ్రీలంక టూర్‌కు టీమిండియా మాస్టర్ ప్లాన్..
క్రీడలు

శ్రీలంక టూర్‌కు టీమిండియా మాస్టర్ ప్లాన్..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్‌లో భారీ మసాలా కల్తీ గుట్టురట్టు
జనరల్

హైదరాబాద్‌లో భారీ మసాలా కల్తీ గుట్టురట్టు

స్టేబుల్‌కాయిన్‌ల కోసం బ్లాక్‌రాక్ కొత్త అడుగు..
టెక్నాలజీ

స్టేబుల్‌కాయిన్‌ల కోసం బ్లాక్‌రాక్ కొత్త అడుగు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!