6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ ఆధారిత డయల్ 112 సేవలు ప్రారంభం

Writer: Pooja 05:54 AM, 6 ఆగస్టు, 2026
ఏఐ ఆధారిత డయల్ 112 సేవలు ప్రారంభం

రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత వేగవంతం చేయడానికి పోలీసు శాఖ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత తదుపరి తరం డయల్ 112 అత్యవసర సేవల వేదికను ప్రారంభించింది. డీజీపీ సీవీ ఆనంద్ ఈ వ్యవస్థను ప్రారంభిస్తూ, భవిష్యత్తులో డ్రోన్లను 'ఏరియల్ ఫస్ట్ రెస్పాండర్లు'గా వినియోగించనున్నట్లు తెలిపారు. పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళల భద్రత, విపత్తు నిర్వహణ, విద్యుత్ వంటి అన్ని అత్యవసర సేవలను ఒకే 112 నంబరుతో అనుసంధానించారు.

కొత్త వ్యవస్థలో ఏఐ ఆధారిత కాల్ ఫిల్టరింగ్, ఆటోమేటిక్ కాల్ రూటింగ్, వాయిస్ టు టెక్స్ట్, కచ్చితమైన లొకేషన్ గుర్తింపు వంటి అత్యాధునిక సాంకేతికతలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రోజుకు వచ్చే సుమారు 14 లక్షల కాల్స్లో స్పామ్, సైలెంట్, అనవసర కాల్స్‌ను ఏఐ ముందుగానే గుర్తించి తొలగించడం ద్వారా నిజమైన అత్యవసర కాల్స్‌కు వేగంగా స్పందించే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ 94 శాతం వరకు కాలర్ల లొకేషన్‌ను ఖచ్చితంగా గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

డయల్ 112 పని తీరును పరిశీలించిన డీజీపీ, బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాద సమాచారానికి వెంటనే డ్రోన్‌ను పంపిన విధానాన్ని పరిశీలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపే డ్రోన్ ద్వారా పరిస్థితులను అంచనా వేసి అవసరమైన సూచనలు అందించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,860 పెట్రోలింగ్ వాహనాలను డిజిటల్‌గా అనుసంధానించగా, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో డ్రోన్ల వినియోగాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్ నిరసన విద్యార్థులకు రాహుల్ మద్దతు

నీట్ నిరసన విద్యార్థులకు రాహుల్ మద్దతు

శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న భారీ వరద

శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న భారీ వరద

బీసీల భద్రతకు చంద్రబాబు సర్కార్‌ బిగ్ స్టెప్

బీసీల భద్రతకు చంద్రబాబు సర్కార్‌ బిగ్ స్టెప్

నిరసనల్లో సంయమనం పాటించాలి - సుప్రీంకోర్టు

నిరసనల్లో సంయమనం పాటించాలి - సుప్రీంకోర్టు

అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

ట్యాగ్లు
డయల్ 112తెలంగాణ పోలీసులుకృత్రిమ మేధఅత్యవసర సేవలుసీవీ ఆనంద్డ్రోన్ సేవలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కేంద్ర మంత్రి ఖట్టర్‌కు 'అమరావతి' కాఫీ టేబుల్ బుక్ అందజేసిన ఏపీ ఎంపీలు

కేంద్ర మంత్రి ఖట్టర్‌కు 'అమరావతి' కాఫీ టేబుల్ బుక్ అందజేసిన ఏపీ ఎంపీలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పింఛన్ కోసం వెళ్లి తిరిగిరాని వృద్ధురాలు
జనరల్

పింఛన్ కోసం వెళ్లి తిరిగిరాని వృద్ధురాలు

రైతుల భూములపై ఫ్యూచర్ సిటీకి టీజాక్ బ్రేక్
జనరల్

రైతుల భూములపై ఫ్యూచర్ సిటీకి టీజాక్ బ్రేక్

కాళేశ్వరం అవినీతిపై హరీశ్‌ రావును నిలదీసిన ఉత్తమ్
రాజకీయాలు

కాళేశ్వరం అవినీతిపై హరీశ్‌ రావును నిలదీసిన ఉత్తమ్

గద్దర్ సేవలను స్మరించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గద్దర్ సేవలను స్మరించిన సీఎం రేవంత్ రెడ్డి

చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్‌ఎక్స్ రాకెట్ భాగం
జనరల్

చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్‌ఎక్స్ రాకెట్ భాగం

తెలంగాణలో మెగా డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్
బిజినెస్

తెలంగాణలో మెగా డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్

ఏఐ ఆధారిత డయల్ 112 సేవలు ప్రారంభం
జనరల్

ఏఐ ఆధారిత డయల్ 112 సేవలు ప్రారంభం

నీట్ నిరసన విద్యార్థులకు రాహుల్ మద్దతు
జనరల్

నీట్ నిరసన విద్యార్థులకు రాహుల్ మద్దతు

శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న భారీ వరద
జనరల్

శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న భారీ వరద

బీసీల భద్రతకు చంద్రబాబు సర్కార్‌ బిగ్ స్టెప్
జనరల్

బీసీల భద్రతకు చంద్రబాబు సర్కార్‌ బిగ్ స్టెప్

నిరసనల్లో సంయమనం పాటించాలి - సుప్రీంకోర్టు
జనరల్

నిరసనల్లో సంయమనం పాటించాలి - సుప్రీంకోర్టు

ఏపీని గ్లోబల్ డిజిటల్ మ్యాప్‌పై నిలబెట్టే ఐబీఎం కొత్త సెంటర్
బిజినెస్

ఏపీని గ్లోబల్ డిజిటల్ మ్యాప్‌పై నిలబెట్టే ఐబీఎం కొత్త సెంటర్

'రాకా'లో షారుఖ్ ఎంట్రీపై అసలు నిజం ఇదే
సినిమాలు

'రాకా'లో షారుఖ్ ఎంట్రీపై అసలు నిజం ఇదే

అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
జనరల్

అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

కేంద్ర మంత్రి ఖట్టర్‌కు 'అమరావతి' కాఫీ టేబుల్ బుక్ అందజేసిన ఏపీ ఎంపీలు
జనరల్

కేంద్ర మంత్రి ఖట్టర్‌కు 'అమరావతి' కాఫీ టేబుల్ బుక్ అందజేసిన ఏపీ ఎంపీలు