
ఓటీటీ

సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. ప్రారంభం నుంచే బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడుతూ వరుసగా బౌండరీలు బాదారు.
20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి రాజస్థాన్ 243 పరుగులు చేసింది. ఈ భారీ స్కోరుతో సన్రైజర్స్ హైదరాబాద్ ముందు 244 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!