
సినిమాలు

రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసే అవకాశాన్ని కోల్పోవడంపై కల్ సోమాని కన్సార్టియం నిరాశ వ్యక్తం చేసింది. అయితే తాము బిడ్డింగ్ ప్రక్రియ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోలేదని స్పష్టం చేసింది. నిధుల సమీకరణలో ఆలస్యం కారణంగా పాల్గొనలేకపోయామని, అదే సమయంలో లక్ష్మీ మిట్టల్ & కో రూ.15,600 కోట్లకు ఫ్రాంచైజీని దక్కించుకుందని సమాచారం.
తమపై ఒత్తిడి తీసుకువచ్చారని సోమాని గ్రూప్ ఆరోపించింది. మొత్తం ప్రక్రియ పూర్తి చేయడానికి ఆరు నెలల గడువు కోరినప్పటికీ అవకాశం ఇవ్వలేదని పేర్కొంది. నిధుల కొరత లేదని, తాము బిడ్డింగ్ నుంచి తప్పుకోలేదని అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!