
గాసిప్స్

ఐదవ టీ20 మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 231/5 భారీ స్కోర్ నమోదు చేసింది. తిలక్ వర్మ 73 పరుగులతో రాణించగా, హార్దిక్ పాండ్యా వేగవంతమైన 63 పరుగులతో జట్టుకు బలం చేకూర్చాడు. ఈ లక్ష్యంతో దక్షిణాఫ్రికాకు 23 పరుగుల విజయ లక్ష్యం లభించింది.
ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కేవలం 25 బంతుల్లోనే 63 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో హార్దిక్ టీ20ల్లో 2,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అంతేకాదు, టీ20ల్లో 2,000 పరుగులు మరియు 100 వికెట్లు సాధించిన మూడో ఆటగాడిగా హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు నెలకొల్పాడు.




.webp&w=3840&q=75)


.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!