
టెక్నాలజీ

భారత్–పాకిస్థాన్ మధ్య జరగబోయే T20 వరల్డ్ కప్ మ్యాచ్కు క్రేజ్ మరింత పెరిగింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే ఈ హై–వోల్టేజ్ పోరుకు సంబంధించిన మొదటి విడత టికెట్లు విడుదలైన 30 నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడైపోయాయి. క్రికెట్లో అత్యంత పెద్ద రైవల్రీగా నిలిచే ఈ మ్యాచ్ కోసం అభిమానులు భారీగా టికెట్లు బుక్ చేసుకున్నారు.
సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం ఆన్లైన్ టికెట్ ప్లాట్ఫార్మ్లపై భారీ డిమాండ్ నమోదైంది. “Sold Out” బోర్డు పెట్టడానికి ముందే వేలాది మంది ఫ్యాన్స్ టికెట్లు పొందేందుకు రేసులో పడ్డారు. వరల్డ్ కప్లో భారత్–పాక్ పోరుకు ఉన్న క్రేజ్ మళ్లీ మరోసారి నిరూపితమైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!