
టెక్నాలజీ

ఇండోర్ వేదికగా భారత్–న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో కివీస్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే హెన్రీ నికోల్స్, డెవాన్ కాన్వే డకౌట్గా వెనుదిరగడంతో న్యూజిలాండ్ 58 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా పోరాడారు. మిచెల్ వరుసగా రెండో సెంచరీతో 131 బంతుల్లో 137 పరుగులు చేయగా, ఫిలిప్స్ 106 పరుగులతో మెరిశాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్కు 219 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.
.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!