
రాజకీయాలు

గుంటూరుకు చెందిన షూటర్ నేలవల్లి ముఖేష్ జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శనతో రెండు స్వర్ణ పతకాలు సాధించాడు. సోమవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ జూనియర్, సీనియర్ విభాగాల్లోనూ విజేతగా నిలిచి తన ప్రతిభను చాటుకున్నాడు.
న్యూఢిల్లీలోని డా. కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్ లో జరిగిన ఈ పోటీల్లో ముఖేష్ 600లో 584 స్కోరు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. రెండు విభాగాల్లోనూ సూరజ్ శర్మ రజతం, శ్రవణ్ శశిధర్ కాంస్యం గెలుచుకున్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!