రాబోయే ICC Men's T20 World Cup 2026 సందర్భంగా భారత్కు ప్రయాణించబోమని Bangladesh Cricket Board (బీసీబీ) ప్రకటించింది. భద్రతా అంశాలపై ఆందోళనల నేపథ్యంలో అత్యవసర సమావేశం నిర్వహించిన బీసీబీ, భారత్లో జరగాల్సిన బంగ్లాదేశ్ మ్యాచ్లను ఇతర దేశాలకు మార్చాలని International Cricket Council (ఐసీసీ)కి అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఆటగాళ్ల భద్రత, సంక్షేమమే తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేస్తూ, ఈ అంశంపై ఐసీసీ త్వరితగతిన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.






.png&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!