Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వర్షాలకు చెక్.. అత్యాధునిక సైలోలతో ధాన్యం భద్రత

01:00 PM, 19 జూన్, 2026
వర్షాలకు చెక్.. అత్యాధునిక సైలోలతో ధాన్యం భద్రత

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఆధునిక ధాన్య నిల్వ వ్యవస్థల ఏర్పాటుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు, నిల్వ వ్యవస్థను మరింత ఆధునీకరించే లక్ష్యంతో 23 జిల్లాల్లో అత్యాధునిక సైలో టెర్మినల్స్ ఏర్పాటు ప్రతిపాదనలపై అధికారులు, ఏజెన్సీలతో చర్చించారు. వర్షాలు, తేమ, పురుగుల ప్రభావం లేకుండా శాస్త్రీయ పద్ధతుల్లో ధాన్యాన్ని భద్రపరచడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.

ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 82 సైలో టెర్మినల్స్‌ను ఏర్పాటు చేసి 47.5 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. సుమారు రూ.4,450 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి ప్రాథమిక చర్చలు కొనసాగుతున్నాయి. ధాన్యం నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలను పూర్తిగా ఆధునీకరించి రైతులకు మెరుగైన సేవలు, వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం

బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టులో ఊరట

బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టులో ఊరట

వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు

వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు

శివసేనలో అంతర్గత సంక్షోభం ముదురుతోందా?

శివసేనలో అంతర్గత సంక్షోభం ముదురుతోందా?

ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు టెక్ దిగ్గజాల ప్రయత్నాలు?

ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు టెక్ దిగ్గజాల ప్రయత్నాలు?

ట్యాగ్లు
తెలంగాణఉత్తమ్ కుమార్ రెడ్డిధాన్యం నిల్వసైలో ప్రాజెక్ట్వరి నిల్వపౌర సరఫరాల శాఖతెలంగాణ సచివాలయంవ్యవసాయ మౌలిక వసతులుధాన్య నిర్వహణఆహార భద్రత
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..
జనరల్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి
జనరల్

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్
జనరల్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్
జనరల్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ విచారణ..
జనరల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ విచారణ..

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం

కోవిడ్ కథలో మరో కీలక మలుపు...
జనరల్

కోవిడ్ కథలో మరో కీలక మలుపు...

బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టులో ఊరట
రాజకీయాలు

బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టులో ఊరట

కోహ్లీ రిటైర్మెంట్ పై ఆర్సీబీ కీలక ప్రకటన
క్రీడలు

కోహ్లీ రిటైర్మెంట్ పై ఆర్సీబీ కీలక ప్రకటన

ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
జనరల్

ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అడోబ్ ఫైర్‌ఫ్లైకి భారీ అప్‌డేట్..
టెక్నాలజీ

అడోబ్ ఫైర్‌ఫ్లైకి భారీ అప్‌డేట్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!