
సినిమాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్నాడీఎంకే పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో మహిళా పెద్దలకు ఉచితంగా ఫ్రిజ్లు అందిస్తామని హామీ ఇచ్చింది.
మహిళలకు ఉన్న ఫ్రీ బస్ ప్రయాణ పథకం మాదిరిగానే పురుషులకు కూడా ఉచిత బస్ ప్రయాణాన్ని అందిస్తామని ప్రకటించింది. అదనంగా ఐదు లక్షల మంది ఉద్యోగినులకు రూ.25 వేల రాయితీతో ద్విచక్ర వాహనాలు అందిస్తామని తెలిపింది.
అలాగే బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యారుణాలను మాఫీ చేస్తామని పార్టీ ప్రకటించింది. ఈ హామీలను ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షించేందుకు తమిళనాడులో పార్టీ ప్రకటించింది.


.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!