
సినిమాలు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఘాటు హెచ్చరిక జారీ చేశారు. ఈ విషయంలో రాజ్యాంగ సవరణను బలవంతంగా ఆమోదించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. డీలిమిటేషన్పై తమ ప్రభుత్వం మొదటి నుంచే ఆందోళనలు వ్యక్తం చేస్తోందని తెలిపారు.
ఈ నిర్ణయంతో ప్రభావితమయ్యే రాష్ట్రాలు కలిసి చెన్నైలో సమావేశం నిర్వహిస్తామని స్టాలిన్ చెప్పారు. తమ హక్కులను కాపాడుకోవడానికి రాష్ట్రాలు ఐక్యంగా ఉండడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఈ విషయాలను ఆయన సామాజిక మాధ్యమంలో విడుదల చేసిన వీడియో ద్వారా వెల్లడించారు.








.jpeg&w=3840&q=75)


.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!