
న్యూస్

ఆంధ్రప్రదేశ్లో జరగనున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరియు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. రాష్ట్రపతి ఈ రోజు ఉదయం 10:50 కి పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆమె కాన్వాయ్ ద్వారా హిల్వ్యూ స్టేడియంకు బయలుదేరనున్నారు. ఉపరాష్ట్రపతి మధ్యాహ్నం 3:30 గంటలకురానున్నారని అధికారులు తెలిపారు. పర్యటనల నేపథ్యంలో పోలీసు శాఖ భారీగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!