
జనరల్

కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన రాజకీయ పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. డీకే శివకుమార్, సిద్ధరామయ్య నేడు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపు మరియు ప్రభుత్వ నిర్మాణంపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.
ఈ నెల 3న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలి విడతలో 10 నుంచి 12 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!