
గాసిప్స్

BJLP నేత మహేశ్వర్ రెడ్డి, హిల్ట్ పాలసీ పేరిట పెద్ద స్థాయి భూస్కాం జరుగుతోందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ₹6.29 లక్షల కోట్ల విలువైన భూములను కేవలం ₹5,000 కోట్లకే కట్టబెట్టారని ఆయన విమర్శించారు.
కోకాపేటలో ఎకరం ధర ₹151 కోట్లు కాగా, పారిశ్రామిక ప్రాంతాల్లో మాత్రం ఎకరాన్ని ₹54 లక్షలకే ఇవ్వడం లూటీ కాకపోతే ఏమిటి అని ప్రశ్నించారు.
హిల్ట్ పాలసీ స్కామ్ కాదని నిరూపించలేకపోతే MLA పదవి నుంచి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అదే విధంగా, తన ఆరోపణలు నిజమని తేలితే ముఖ్యమంత్రి మరియు సబ్కమిటీలో ఉన్న మంత్రులు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!