
క్రీడలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటన కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. రేపు కేరళలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 8.30 గంటలకు కోవలం నియోజకవర్గంలో మొదటి రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు మావెలికరలో రోడ్ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు పతానపురంలో మరో రోడ్ షోలో పాల్గొననున్నారు. ఈ పర్యటన ద్వారా ఎన్నికల ముందు పార్టీ బలాన్ని పెంచడం, ఓటర్లతో ప్రత్యక్షంగా మమేకం కావడం లక్ష్యంగా ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!