
సినిమాలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ పార్టీ విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 4న వచ్చే ఫలితాలు అభివృద్ధి భారత్ సంకల్పానికి మరింత బలం చేకూరుస్తాయని అన్నారు.
పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న రెండో విడత పోలింగ్లో ప్రజలు భారీగా పాల్గొంటున్నారని మోదీ తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భయరహిత వాతావరణంలో ఓటింగ్ జరుగుతోందని చెప్పారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఓటరు ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!