
గాసిప్స్

అయ్యప్ప స్వామికి తమ సొంతంగా రచించి, స్వరపరిచిన పాటలను అర్పించాలనుకునే భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) సువర్ణ అవకాశాన్ని కల్పించింది. శబరిమల సన్నిధానంలోని లౌడ్స్పీకర్ల ద్వారా భక్తులు రూపొందించిన పాటలను ప్రసారం చేయనున్నట్లు టీడీబీ వెల్లడించింది.
భక్తుల సృజనాత్మకతను ప్రోత్సహించడమే ఈ నిర్ణయానికి ప్రధాన లక్ష్యం. ఇప్పటికే ప్రఖ్యాత గాయకులు పాడిన పాత అయ్యప్ప భక్తి గీతాలతో పాటు, కొత్తగా స్వరపరచి, రికార్డ్ చేసిన పాటలను కూడా ప్లే లిస్ట్లో చేర్చాలని టీడీబీ నిర్ణయించింది. ఈ చర్య శబరిమలలో భక్తి వాతావరణాన్ని మరింత సుసంపన్నం చేయనుంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!