
గాసిప్స్

కల్తీ నెయ్యి కేసులో మరో 12 మంది అధికారులను నిందితులుగా చేర్చుతూ, సిట్ నిన్న ఏసిబి కోర్టులో మూడో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ సమాచారం అధికారికంగా వెలుగులోకి వచ్చింది.
వారిలో టీటీడీ ప్రోక్యూర్మెంట్ విభాగం మాజీ జిఎం సుబ్రహ్మణ్యం, ఇంజినీరింగ్ అధికారి అర్జునరావు, అరుగురు టీటీడీ అధికారులు, ఇద్దరు డెయిరీ నిపుణులు ఉన్నారు. ప్లాంట్ల తనిఖీ చేయకుండానే లంచాలు తీసుకుని అనుకూల నోట్లు ఇచ్చినట్లు సిట్ ఆరోపించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!