
సినిమాలు

నరేంద్ర మోదీ రాజస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) రిఫైనరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మోదీ చేతుల మీదుగా ప్రారంభించాల్సిన రిఫైనరీ ప్రారంభోత్సవం వాయిదా పడింది.
ఇదిలా ఉండగా, మోదీ నేడు ఉదయం 11 గంటలకు విజ్ఞాన్ భవన్లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. 18వ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు పురస్కారాలు అందజేయనున్నారు.
















.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!