
సినిమాలు

హైదరాబాద్లోని సీఆర్ రావు ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో భారీ చోరీ జరిగింది. క్లాస్రూమ్ కిటికీ గ్రిల్స్ను తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు సుమారు రూ.25 లక్షల విలువైన 50 ల్యాప్టాప్లను అపహరించినట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజీలో ల్యాప్టాప్లను కారులో తరలించిన దృశ్యాలు నమోదయ్యాయి.
ఈ ఘటనపై యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!