
న్యూస్

ఇటీవల పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఫోన్ కాల్ సమయంలో ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నారు. యుద్ధ సంక్షోభ సమయంలో రెండు దేశాధినేతల మధ్య సాధారణ పౌరుడు పాల్గోనడం అసాధారణం.
ఇప్పటివరకు ఇరు దేశాలు మస్క్ పాల్గొనడంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒక ప్రముఖ కార్పొరేట్ నాయకుడు ఉన్నత స్థాయి కూటమి చర్చల్లో పాల్గొనడం అరుదైన సంఘటనగా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!