
న్యూస్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలకు పాకిస్థాన్, తుర్కియే, ఈజిప్టు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 45 రోజుల పాటు కాల్పుల విరమణతో పాటు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడాన్ని లక్ష్యంగా చేసుకున్న ముసాయిదా ప్రతిపాదనలను ఈ దేశాలు ఇరాన్, అమెరికాలకు అందించినట్లు సమాచారం.
ఈ 45 రోజుల వ్యవధిలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా చర్చలు జరిపేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై అమెరికా, ఇరాన్లు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!