
బిజినెస్

తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 9 గంటల వరకు 17.69 శాతం ఓటింగ్ నమోదైంది. తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల భారీ క్యూ కనిపించింది, ప్రజలు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు.
ఇక పశ్చిమ బెంగాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో భాగంగా 152 నియోజకవర్గాల్లో 18.76 శాతం పోలింగ్ నమోదైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఎన్నికలు కొనసాగుతుండగా, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ వేగంగా ఓటింగ్ జరుగుతోంది.
.jpg&w=3840&q=75)
















.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!